సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ పోచంపల్లి..

306
pochampally
- Advertisement -

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. వరంగల్ అర్బన్…మండల,జిల్లా ప్రజా పరిషత్ లకు 15వ ఆర్థిక సంఘం నిధులు 1,847 కోట్లు మంజూరు చేయడంపై సీఎం కేసిఆర్,మంత్రులు కె టీ ఆర్,ఎర్రబెల్లి కి ధన్యవాదాలు తెలిపారు.

మండల,జిల్లా ప్రజా పరిషత్ ల సుధీర్ఘ నిరీక్షణకు సీఎం కేసిఆర్ ఆలోచన వల్ల తెరపడింది….ఈ ఏడాది రూ.1,847 కోట్లు నిధులను 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిందన్నారు.మొదటి త్రైమాసికంలో రూ.308 కోట్ల రూపాయల ను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చిన సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

ఈ నిధుల విడుదలకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులకు ధన్యవాదాలు…ఈ నిధులను ప్రజా అవసరాల నిమిత్తం ఖర్చు చేయాలని మండల, జిల్లా ప్రజాపరిషత్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.

- Advertisement -