మొక్కలు నాటిన ఎమ్మెల్సీ కవిత..

97
- Advertisement -

శనివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండల్ కలిగోట్ గ్రామంలో బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి యన్. బోజనారాయణ ఆధ్వర్యంలో కవిత చెట్టు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్పల్లి చేతనా రెడ్డి ZPTC,తనుజ MPTC,జయ సర్పంచ్ కట్పల్లి, చేతన ఉప సర్పంచ్, నాయికా రాజు కలిగోట్,విడీసి సభ్యులు మరియు గ్రామ ప్రజాలు పాల్గొన్నారు.

- Advertisement -