గవర్నర్ ప్రసంగంపై కవిత తీవ్ర అభ్యంతరం

31
- Advertisement -

గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని ప్రతిపాదించారు కవిత.

విముక్తి , అణచివేత , నియంతృత్వ పాలన , వ్యవస్థల విధ్వంసం , వివక్ష వంటి పదాలను గవర్నర్ ప్రసంగం నుంచి తొలగించాలని ప్రతిపాదించారు.గవర్నర్ ప్రసంగంలోని అనుచిత వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని సూచించారు.

Also Read:సీఎం కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది కావొద్దు..

- Advertisement -