అసెంబ్లీలో బతుకమ్మ కార్యక్రమాలు

60
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యాల‌యాల వ‌ద్ద బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, సురభి వాణిదేవి ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ‌తుక‌మ్మ‌ల‌ను అందంగా పేర్చి బతుకమ్మ ఆడారు. ఈ వేడుక‌ల్లో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద్ రెడ్డి, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డితో పాటు ప‌లువురు పాల్గొని బ‌తుక‌మ్మ‌ల‌ను వీక్షించారు.

- Advertisement -