ఖమ్మంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం…

153
mlc
- Advertisement -

ఖమ్మం పట్టణంలోని లకారం ట్యాంక్‌బండ్,‌ సర్దార్ పటేల్ స్టేడియంలో శాసనమండలి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి వాకర్స్‌ని ఓట్లు అభ్యర్ధించారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలకు మద్దతు ప్రకటించి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధు, తుడా చైర్మన్ విజయ్ కుమార్‌ ఉన్నారు.

- Advertisement -