శాసన మండలి ఛైర్మన్‌ను కలిసిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య..

339
MLC Basavaraju Saraiah
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య నేడు తెలంగాణ శాసన మండలిలోని చైర్మన్ ఛాంబర్‌లో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన మండలి ఛైర్మన్‌తో పాటు నల్గొండ జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రెటరీ నర్సింహా చార్యులు కూడా ఉన్నారు.

- Advertisement -