పోచంపల్లిలో ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి పర్యటన..

364
pailla shekar reddy
- Advertisement -

యాదాద్రి జిల్లా పోచంపల్లిలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి పర్యటించారు. చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా పేరుకుపోయిన చేనేత నిల్వలను వెంటనే ఎగుమతి చేసి చేనేత కార్మికుల ను ఆదుకునేల చర్యలు తీసుకుంటామని శేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇప్పటికే మంత్రి కేటీఆర్ చేనేతపై సమీక్ష సమావేశం నిర్వహించారని, చేనేతల సన్షేమం కోసం చర్యలు తీసుకున్నారని అన్నారు.. చేనేత కార్మికుల కు విరివిగా రుణాలు, ఆర్ధిక సాయం అందించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని శేఖర్ రెడ్డి అన్నారు… చేనేత కార్మికులు కు బియ్యం, నిత్యవసర సరుకులను శేఖర్ రెడ్డి పంపిణీ చేశారు.

- Advertisement -