బస్తీ దవాఖానాలో ఉచిత పరీక్షలు:పద్మారావు గౌడ్

146
padmarao
- Advertisement -

సికింద్రాబాద్ నియోజకవర్గం లోని అంబా నగర్ ( బౌద్ధ నగర్ డివిజన్ ) , ఇందిరా నగర్ ( సీతాఫల్ మండి డివిజన్ ) ప్రాంతాలలో అధికారులతో కలిసి బస్తి దవాఖాన లను ప్రారంభించారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్.

అనంతరం మాట్లాడుతూ ప్రతి బస్తి దవాఖానలో వివిధ రితులకు చెందిన పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటు మందులు కూడా ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ , ధనుంజయ్ గౌడ్ , తెరాస యువ నేతలు రామేశ్వర్ గౌడ్ , కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -