గ్రీన్ ఛాలెంజ్ పాల్గొన్న ఎమ్మెల్యే ఆరూరి రమేష్..

337
MLA Aroori Ramesh
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నిదమనూర్‌లో వర్ధన్నపేట
ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుపుతూ తన జన్మదినం సందర్భంగా నిదమనూర్ మండలంలో తన తనయుడు ఆరూరి విశాల్‌తో పాటు మొక్కలు నాటనని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు.

- Advertisement -