ప్రజలంతా ఆలోచించి ఓటువేయండి: కేటీఆర్

180
ktr
- Advertisement -

నగర ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు ముందుకురావాలని కోరారు మంత్రి కేటీఆర్.బంజారాహిల్స్‌లోని నందినగర్‌ జీహెచ్‌ఎంసీ కమిటీ హాల్‌లో ఓటు వేశారు. కుటుంబ సమేతంగా వచ్చిన కేటీఆర్‌ పోలింగ్‌బూత్‌ 8లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని…ఓటు వేసిని వారికే ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు.దయచేసి అందరూ ఓటేయాలని కోరారు. ఆలోచించి ఓటు వేయాలని, ఓటువేసి హైదరాబాద్‌ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

- Advertisement -