ఆలయ చరిత్రలో తొలిసారి…భక్తులు లేకుండా బోనాలు

198
Minister Talasani
- Advertisement -

మహంకాళి ఆలయ చరిత్రలో తొలిసారి భక్తులు లేకుండా బోనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర నిరాడంబరంగా నిర్వహించనున్నామని తెలిపారు.

ఆదివారం రేపటి నుండి బోనాలు జరగనున్న నేపథ్యంలో జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని…ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉంటూ బోనాల జాతర జరుపుకోవాలన్నారు.

గటాల ఊరేగింపు కూడా పూజారులే దేవాలయ పరిసర ఉరేగిస్తారని…అమ్మవార్లకు పట్టువస్త్రాలు కూడా పూజారులే సమర్పిస్తారని తెలిపారు. ప్రజలంతా సహకరించాలని అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దన్నారు.

- Advertisement -