బండి సంజయ్‌పై శ్రీనివాస్‌ గౌడ్ ఫైర్

50
bandi sanjay
- Advertisement -

బీజేపీ బండి సంజ‌య్‌పై తీవ్ర స్ధాయిలో మండిప‌డ్డారు మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్. తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాలో మాట్లాడిన శ్రీ‌నివాస్ గౌడ్…పాద‌యాత్ర పేరుతో ప‌చ్చి అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

పాద‌యాత్ర పేరుతో ప‌చ్చ‌బ‌డ్డ పాల‌మూరుపై విషం చిమ్ముతున్నార‌ని. బండి లుచ్చ‌,ల‌ఫంగీ,సైకో అంటూ తీవ్ర విమ‌ర్శలు చేశారు. పుట్టుకతోనే తెలంగాణ ను ఆగం చేసిన పార్టీ బీజేపీ. పాలమూరుకు సిగ్గు లేకుండా అన్యాయం చేసింద‌న్నారు.

పచ్చని పైర్లతో పాలమూరు ఉంటే కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నావా? అంటూ బండిని ప్ర‌శ్నించారు. బీసీ మంత్రిపై ఇష్టానుసారం మాట్లాడడం ఏంటని? మండిపడ్డారు శ్రీనివాస్‌ గౌడ్‌.

- Advertisement -