నేటి నుండి 6, 7, 8 తరగతులు ప్రారంభం: సబితా ఇంద్రారెడ్డి

303
sabitha
- Advertisement -

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాలకు అనుగుణంగా 6, 7 , 8 తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తరగతులను నేటి నుండి మార్చి ఒకటవ ఒకటవ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కోవిడ్ మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని వెల్లడించారు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు.

- Advertisement -