ఖమ్మంపై గులాబీ జెండా ఎగరేస్తాం: పువ్వాడ

147
puvvada
- Advertisement -

ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్‌ పార్టీదే విజయమని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌. పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పువ్వాడ …ఖమ్మం కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేస్తామని తెలిపారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అన్ని ఎన్నికల్లో గెలవడం తమకే సాధ్యమైందని, ఇప్పుడు కూడా తామే గెలుస్తామని చెప్పారు. పార్టీ గెలుపు కోసం ప్రతిఒక్కరు కృషిచేయాలని, కష్టపడిన కార్యకర్తలకు తప్పకుండా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -