డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించిన మంత్రి పువ్వాడ..

245
minister puvvada
- Advertisement -

ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో పేదల కోసం నిర్మించిన 1104 డబుల్ బెడ్ రూం ఇల్లు, నూతన మోడరన్ బస్టాండ్ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. త్వరలో మంత్రి కేటీఆర్‌తో ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ఖమ్మం కార్పొరేషన్ కాల్వఒడ్డులో అన్ని వసతులతో సిద్ధమైన వైకుంఠధామాన్ని త్వరలో మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంచనున్నారు. ఈనేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంతంలో సకల సౌకర్యాలతో చూపరులను ఆకట్టుకునే విధంగా సుందరికరించారు. ఇందుకు సంబంధించిన పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -