మత్య్సకారుల సంక్షేమానికి కృషి: నిరంజన్ రెడ్డి

47
niranjan
- Advertisement -

మత్య్సకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషిచేస్తున్నారని చెప్పారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మదనపురం మండలం సరళ సాగర్ ప్రాజెక్ట్‌లో ఉచిత చేప పిల్లలను వదిలారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మత్స్యకారుల జీవితాలు మారాయన్నారు. సీఎం కేసీఆర్‌ మత్స్య సంపదను పెంచేందుకు పెద్ద ఎత్తున నిధులు నిధులు కేటాయించారన్నారు.

- Advertisement -