సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన..

104
ktr
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరియు రహదారులు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.

పర్యటన వివరాలు :

ఉదయం 11:00 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవం ,మధ్యాహ్నం 12:00 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవం,మధ్యాహ్నం 12:30 గంటలకు ఎల్లారెడ్డిపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవం,మధ్యాహ్నం 1:30 గంటలకు సిరిసిల్ల పట్టణంలో ఆర్&బీ గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఆవరణంలో డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం

మధ్యాహ్నం 2:30 గంటలకు బోయినిపల్లి మండలం కొదురుపాక జంక్షన్ వద్ద రోడ్డు వెడల్పు కార్యక్రమానికి శంకుస్థాపన

మధ్యాహ్నం 3:00 గంటలకు బోయినిపల్లి మండలం కొదురుపాకలో రైతువేదిక ప్రారంభోత్సవం

మధ్యాహ్నం 3:30 గంటలకు బోయినిపల్లి మండలం కొదురుపాకలో కేడీసీసీ బ్యాంకు ప్రారంభోత్సవం

4:30 గంటలకు బోయినిపల్లి మండలం విలాసాగర్లో సాగునీటి ఎత్తిపోతల లిఫ్ట్ ప్రారంభోత్సవం చేయనున్నారు.

- Advertisement -