- Advertisement -
75వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో మంత్రి కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రి కేటీఆర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
- Advertisement -