గ్రూప్‌ 4తో వార్డు ఆఫీసర్ల నియామకం..

136
- Advertisement -

గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… గ్రూప్‌-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అన్నారు. వార్డ్‌ ఆఫీసర్ల నియామకంతో పౌర సమస్యలపై మరింతగా దృష్టి సారించవచ్చని చెప్పారు.

రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలలో వార్డు అధికారుల నియామకం జరుగబోతుందన్నారు. వార్డు అధికారులకు కౌన్సిలర్లతో మంచి సమన్వయం ఏర్పడి అభివృద్ధి జరుగుతుందన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -