కోటి వృక్షార్చన…మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్

314
ktr gic
- Advertisement -

సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.గద్వాల సమీపంలోని వీరాపురంలో మొక్కలను నాటి నీళ్లు పోశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ సంతోష్‌కుమార్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ అలుపెరుగని పోరాటంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి.. బంగారు తెలంగాణ సాధనకు బాటలు వేస్తున్నారని కొనియాడారు.

- Advertisement -