కంటోన్మెంట్ రోడ్లను తెరవండి: కేటీఆర్

283
ktr
- Advertisement -

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రోడ్ల‌ను తెర‌వాల‌ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మంత్రి కేటీఆర్. సైనికాధికారులు మున్సిప‌ల్ ప్రొటోకాల్‌ను పాటించ‌డం లేద‌ని… కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లను మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ మేరకు కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖరాశారు.

- Advertisement -