బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌..

67
minister ktr
- Advertisement -

శనివారం మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా పలు అభవృద్ది కార్యక్రమలను ప్రారంభించారు. ఈ క్రమంలో భూత్పూర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బీజేపీ సర్కారుకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

- Advertisement -