జీడబ్ల్యూఎంసీ పనితీరుకి మంత్రి కేటీఆర్ ఫిదా..

156
ktr
- Advertisement -

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ) పనితీరుకు మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. జీడబ్ల్యూఎంసీ సిబ్బందికి ట్విట్టర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. జీడబ్ల్యూఎంసీ అందమైన సైక్లింగ్‌ లేన్స్‌ను అభివృద్ధి చేసింది…తక్కువ కాలుష్యం, ఆరోగ్యకరమైన జీవనశైలిని జీడబ్ల్యూఎంసీ ప్రోత్సహించిందని తెలిపారు. . హైదరాబాద్‌తో పాటుగా రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, నగరాల్లోనూ ఇటువంటివి అవసరమని అభిప్రాయపడ్డారు కేటీఆర్.

- Advertisement -