శ్రీవారి సన్నిధిలో మంత్రి కొప్పుల

65
koppula
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి‌ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని స్వామి వారిని వేడుకున్నారు.

మరోవైపు తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి గంటల సమం పడుతుండగా హుండి ఆదాయం రికార్డు స్ధాయిలో వచ్చింది.

- Advertisement -