సెప్టెంబర్ 17..వీరులను స్మరించుకుందాం: కేటీఆర్

235
ktr
- Advertisement -

భార‌త‌దేశంలో హైద‌రాబాద్ రాష్ర్టం విలీన దినోత్స‌వాన్ని పురస్క‌రించుకుని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ భ‌వ‌న్‌లో జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన నేడు.. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం.. జై తెలంగాణ, జై హింద్ అని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

- Advertisement -