గిచ్చి పంచాయితీ పెట్టుకోవడమే బీజేపీ నైజం- మంత్రి హరీష్‌

44
- Advertisement -

యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన ఆలేరు నియోజకవర్గ విద్యార్థి,యువజన సోషల్ మీడియా కార్య నిర్వహక సమావేశంలో రాష్ట్ర మంత్రి హరిష్ రావు ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునితారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, టిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ రెడ్డిలు హారైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మట్లాడుతూ.. గిచ్చి పంచాయితీ పెట్టుకోవడమే బీజేపీ నైజం అని.. యువత బీజేపీ చేసే దుష్ప్రచారన్ని నమెద్దని అన్నారు.

- Advertisement -