కేంద్రమంత్రి హర్షవర్దన్‌తో ఈటల వీడియో కాన్ఫరెన్స్‌

190
etela
- Advertisement -

Covid-19 ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బూర్గుల రామకృష్ణారావు భవన్ నుండి పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ,డీఏంఈ,డీహెచ్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు కేంద్రమంత్రి హర్షవర్దన్.పలు అంశాల్లో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను అభినందించిన కేంద్ర మంత్రి.

- Advertisement -