మంత్రి ఎర్రబెల్లి కి కరోనా నెగటివ్..

174
errabelli
- Advertisement -

అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా మరోసారి కరోనా టెస్టులు చేయించుకున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మరోసారి కూడా మంత్రి ఎర్రబెల్లి కి కరోనా నెగటివ్ వచ్చింది.

తనతో పాటు తన సిబ్బందికి టెస్టులు చేయించారు. ఈ టెస్టుల్లో మంత్రి ఎర్రబెల్లి తో పాటు తన సిబ్బంది అందరికీ కరోనా నెగటివ్ వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తన సిబ్బందితో కలిసి కరోనా టెస్ట్ చేయించుకున్నాని అన్నారు ఆలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా వుంటూ మాస్కులు ధరిస్తూ,సామాజిక దూరం వుంటూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.

- Advertisement -