గ్రేటర్‌లో విజయమే లక్ష్యంగా పనిచేద్దాం: ఎర్రబెల్లి

142
ghmc
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేద్దాం అని పిలుపునిచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 4 వ డివిజన్, మీర్ పేట హౌసింగ్ బోర్డులో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఎర్రబెల్లి…మన ప్రభుత్వ పథకాలను పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం అన్నారు.

ప్రభుత్వ విజయాలతో పాటు, ప్రతిపక్ష వైఫల్యాలను ప్రజలకు చెబుదాం అన్నారు. ప్రజల్లో టీఆర్ఎస్ బలమెంటో ప్రతిపక్షాలకు చూపెడదాం అన్నారు.హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. నేతలకు దిశా నిర్దేశం చేశారు.

- Advertisement -