బిహార్‌లో 5 చోట్ల ఎంఐఎం గెలుపు: అసద్‌

187
owaisi
- Advertisement -

బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం సత్తాచాటిందని తమ పార్టీ తరపున 5గురు ఎమ్మెల్యేలు గెలుపొందారని తెలిపారు ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మజ్లిస్ తరపున గెలుపొందిన వారికి అభినందనలు తెలిపిన అసద్‌…ఇది మాకు చరిత్రాత్మక విజయం అన్నారు.

ఎం.ఐ. ఎం పార్టీకి బీహార్ లో ఓటేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.తర్వాత యూపీ-బెంగాల్ లో కూడా మేం పోటీ చేస్తాం..ఇంకా పూర్తి ఫలితాలు రాలేదు..
మద్దతు పై తర్వాత మాట్లాడుతాం అన్నారు.

కిషన్ గంజ్ లో ఒడిపోయాం…..వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.సీమాంచల్ లో సరైన వైద్య, ఆరోగ్య వసతులు లేవు…అక్కడ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నానని వెల్లడించారు.

- Advertisement -