ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన వెంకయ్య..

167
venkaiah
- Advertisement -

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు నగర మేయర్ హోదాలో బేగంపేట ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికారు గద్వాల్ విజయలక్ష్మి . ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ ఆలీతో పాటు ఎంపీ కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -