ప్రత్యేక పూజలు చేసిన మేయర్ బొంతు రామ్మోహన్

378
Mayor
- Advertisement -

దీపావళి పండుగ పురస్కరించుకుని నేడు ధన త్రయోదశి సందర్భంగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేష్ కుమార్ లు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని ట్రెజరీ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు అద్వైత్ కుమార్సింగ్, శ్రుతి ఒఝా, కెనడి, సీ.ఎఫ్.ఎ వెంకటేశ్వర్ రెడ్డి, సి పి ఆర్ ఓ వెంకటరమణ లు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -