ఇప్పుడు కారు కొనండి …వచ్చే ఏడాది డబ్బు చెల్లించండి!

205
mahindra
- Advertisement -

కరోనా నేపథ్యంలో దేశంలో అన్నిరంగాల్లో పెసు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం పూర్తిగా దివాళా తీసింది. అయితే దీనిని అధిగమించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది.

కరోనా యుద్ధవీరులైన పోలీసులు, వైద్యులతో పాటు సాధారణ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఇప్పుడు వాహనాన్ని తీసుకుని ఏడాది తర్వాతి నుంచి ఈఎంఐ చెల్లించచ్చని పేర్కొంది మమీంద్రా కంపెనీ.

మహీంద్రా ఎస్‌యూవీలపై వందశాతం ఆన్‌ రోడ్ ఫండింగ్ లభిస్తుంది. ఇక మహిళలు కనుక వాహనం కొనుగోలు చేస్తే 0.1 శాతం వడ్డీకే లోన్‌తో పాటు మూడు నెలలపాటు అతి తక్కువ ఈఎంఐ చెల్లిస్తూ ఆ తర్వాత దానిని పెంచుకునే సౌలభ్యాన్ని కల్పించింది.

- Advertisement -