ఓటేసిన మిస్టర్ కూల్ ధోని

274
Dhoni casting vote
- Advertisement -

టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఐపిఎల్ మ్యాచ్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే నేడు జరిగిన ఐదవ దశ పోలింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎంఎస్.ధోని. ఆయనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఓటువేశారు. ఝార్ఖాండ్‌ రాంచీలోని జవహర్ విద్యా మందిర్‌ పోలింగ్ బూత్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, భార్య సాక్షితో కలిసి ఓటు వేశారు. ధోనిని చూసేందుకు అభిమానులు పోలింగ్ బూత్ వద్దకు భారీగా వచ్చారు.

- Advertisement -