TSPSC ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి

20
- Advertisement -

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌(TSPSC)గా నియమితులయ్యారు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి. ఈ మేరకు ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ అమోదముద్ర వేశారు. కొత్త సభ్యుల పేర్లను ప్రభుత్వం ప్రకటించనుంది.

నిన్న గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. టీఎస్‌పీఎస్సీ కొత్త బోర్డుకు అమోదం తెలపాలని కోరారు సీఎం రేవంత్‌. ప్రభుత్వం ప్రతిపాదించిన 50 మందిలో ఒకరి పేరు మహేందర్ రెడ్డిని పంపగా దానికి గవర్నర్ అమోద ముద్ర వేశారు. 11 మందితో టీఎస్ పీఎస్సీ బోర్డు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో త్వరలో కొలువుల జాతర మొదలుకానుంది.

Also Read:పేరుకే చిన్న సినిమా.. కానీ రూ.231 కోట్లు

- Advertisement -