సీఎస్ సోమేశ్‌కు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు..

110
cs somesh kumar
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్ ఫిర్యాదుపై నోటీసులు పంపింది ప్రివిలేజ్ కమిటీ. ఫిబ్రవరి 3 న తమ ముందు హాజరుకావాలని ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.

డీజీపీ, కరీంనగర్ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీకి నోటీసులు జారీ చేసింది. కరీంనగర్‌ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు పంపింది లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ.

- Advertisement -