పార్టీ సభ్యత్వం స్వీకరించిన కేటీఆర్..

402
- Advertisement -

ఈ రోజు నుంచి టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సభ్యత్వం స్వీకరించి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన 11 ప్రత్యేక కౌంటర్లలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోపాటు మంత్రులు ఈటలరాజేందర్,మల్లారెడ్డి,జగదీష్ రెడ్డి,తలసాని,ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

KTR

- Advertisement -