టీఆర్ఎస్‌ది రైతు ప్రభుత్వం: మంత్రి కేటీఆర్

262
ktr
- Advertisement -

టీఆర్ఎస్ ప్రభుత్వం ..రైతు ప్రభుత్వం అన్నారు మంత్రి కేటీఆర్. రైతు రుణమాఫీ కోసం రూ. 1200 కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… ఈ దశ రుణమాఫీ ద్వారా సుమారు 5.50 లక్షల మంది రైతులు లబ్ది పొందుతారని చెప్పారు.

వానాకాలం రైతుబంధుకు కూడా రూ. 7 వేల కోట్ల విడుదల చేయడంతో ఈ పథకం కింద 57 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో రెండు, మూడు రోజుల్లో నగదు జమ కానుందని వెల్లడించారు కేటీఆర్. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకే డబ్బులు నేరుగా జమ కానున్నాయి.

- Advertisement -