- Advertisement -
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ ప్రగతి పై రాష్ట్ర మంత్రి కే టి ఆర్ సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పలు సూచనలు చేశారు.
రానున్న 9 నెలల్లో జిల్లాకు మంజూరైన మొత్తం ఇండ్లను పూర్తి చేయాలన్నారు. ఇండ్ల నిర్మాణం వేగవంతం కు ప్రతి మండలం కు ఒక నోడల్ అధికారి నీ వెంటనే నియమించాలిన్నారు. లబ్ధిదారులకు ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలని….ఇండ్ల నిర్మాణం వేగిరం చేసేందుకు ప్రత్యేక క్యాలెండర్ ను తయారు చేసుకోవాలన్నారు.
- Advertisement -