ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.. కేటీఆర్‌ నివాళి..

148
ktr
- Advertisement -

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త, మాజీ మంత్రివర్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ, వారి ఆశయసాధన కోసం మనమంతా పునరంకితమవుదామన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

- Advertisement -