నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అభినందనలు : మంత్రి కేటీఆర్‌

120
ktr
- Advertisement -


భారత దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు, అటవీ హక్కుల చట్ట సవరణ బిల్లు తమ హయాంలో ఆమోదం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

- Advertisement -