KTR:ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌

20
- Advertisement -

అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంద‌ని వాక‌బు చేశారు.

డాక్టర్లను అడిగి సుధీర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిష్‌ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్, సుధీర్ రెడ్డి సతీమణి కమల తదితరులు ఉన్నారు.

Also Read:ట్రెండింగ్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’ సెకెండ్ సింగిల్

- Advertisement -