“భారత్ సమ్మిట్” పేరుతో రాహుల్ గాంధీ నిర్వహించిన ఉపయోగం లేని మీటింగ్కే ఇంత ఖర్చు చేశారు అని ఎక్స్ వేదికగా స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. చెత్త మీటింగ్ కోసం ₹29.45 కోట్లు ఖర్చు చేసిన నిర్లజ్జ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన #420Promises నెరవేర్చేందుకు డబ్బు లేదని చెబుతుంది అని మండిపడ్డారు.
మీరు ఇచ్చిన ఆ 6 హామీలు ఏం అయ్యాయి?..100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినవే కదా?,ఇప్పుడు అయితే 600 రోజులు దాటిపోయాయి రాహుల్ గాంధీ అని ప్రశ్నించారు కేటీఆర్.
Shameless Congress Govt keeps saying the state has no money to fulfil the #420Promises they made to the people of Telangana
But they have spent ₹29.45 Crores for a useless meeting of Rahul Gandhi called “Bharat Summit”
What about the 6 guarantees that you had promised would be… https://t.co/IdJOwHii0w
— KTR (@KTRBRS) June 27, 2025
Also Read:సోషల్ మీడియాలో పోస్ట్..బీఆర్ఎస్ నేత అరెస్ట్

