మంత్రి కేటీఆర్ బర్త్ డే…మొక్కలు నాటండి

368
gellu srinivas yadav
- Advertisement -

జూలై 24న మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా మొక్కలునాటాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. టీఆర్ఎస్వీ శ్రేణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌లో మెగా రక్తదానం నిర్వహించనున్నామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.మొక్కలు నాటడం ,రక్తదాన శిబిరాలు ఏర్పాటు, హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయటం ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు శ్రీనివాస్ యాదవ్.

- Advertisement -