- Advertisement -
త్వరలో కృష్ణా నది యాజమాన్య బోర్డ్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఇరు రాష్ట్రాల ఇరిగిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిలకు, ఈఎన్సీలకు కృష్ణా నది యాజమాన్య బోర్డ్ లేఖ రాసింది.ఈ సమావేశంలో ముఖ్యంగా కృష్ణా బేసిన్లో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టుల డిపిఆర్లు, టెలిమెట్రి,బోర్డుకు సంబంధించిన నిధుల కేటాయింపుపై చర్చించనున్నట్లు బోర్డ్ పేర్కొంది. ఇరు రాష్ట్రాల ఎజెండాను ఈనెల 26 లోపు పంపాలని లేఖలో కృష్ణా నది యాజమాన్య బోర్డ్ తెలిపింది.
- Advertisement -