సీఎం కేసీఆర్ మానసపుత్రిక కళ్యాణలక్ష్మీ..

208
koppula
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అని తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్. హుజురాబాద్ నియోజకవర్గం
జమ్మికుంట మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా 398 మంది లబ్ధిదారులకు రూ.3కోట్ల 98 లక్షల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్ గారు, ఆరూరి రమేష్ గారు, మున్సిపల్ ఛైర్మన్ రాజేర్వర్ రావు పాల్గొన్నారు.

- Advertisement -