బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు సినీ తారలు

4
- Advertisement -

తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ సెలబ్రిటీలను, రవి కొత్తర్కర (ఎస్ ఐ ఎఫ్ సి సి మరియు ఎఫ్ ఎఫ్ ఐ ప్రెసిడెంట్), కర్ణాటక ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ మరియు సెక్రటరీ హరీష్ మరియు ఆఫీస్ బేరర్స్ ను కలిసి నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించారు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాత సి. కళ్యాణ్ .

నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. తమిళ్ మలయాళం మరియు కన్నడ ఇండస్ట్రీ కి సంబంధించిన సెలబ్రిటీస్ హీరో శివ రాజ్ కుమార్ ని, హీరో విజయసేతుపతి ని, హీరో శివ కార్తికేయన్ ని, హీరో కిచ్చ సుదీప్ ని, హీరో దునియా విజయ్ ని, దర్శకులు పి. వాసు ని, యాక్టర్ నాజర్ ని, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ని, హీరోయిన్స్ సుహాసిని , మీనా , మాలా శ్రీ , సుమలత ని, రవి కొత్తర్కర (ఎస్ ఐ ఎఫ్ సి సి మరియు ఎఫ్ ఎఫ్ ఐ ప్రెసిడెంట్), కర్ణాటక ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ మరియు సెక్రటరీ హరీష్ మరియు ఆఫీస్ బేరర్స్ ను కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించారు.

Also Read:ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కోడిగుడ్లతో దాడి

- Advertisement -