మొక్కలు నాటిన కిషన్ కవికొండల…

422
gc
- Advertisement -

హైదరాబాద్ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు కిషన్ కవికొండల. హైదరాబాద్ లో మగ్నిజెంట్ డిజిటల్ సొల్యూషన్స్ కంపనీ డైరెక్టర్ గర్రెపల్లి సతీష్…యుఎస్‌లో ఉన్న కిషన్ కవికొండలకు గ్రీన్ ఛాలెంజ్ ఇవ్వగా దానిలో భాగంగా కిషన్ ఇవాళ మొక్కలు నాటారు.

అమెరికాలో తన ఆఫీస్ స్టాఫ్‌తో కలిసి మొక్కలు నాటిన కిషన్‌…తమవంతుగా లక్షల మొక్కలు నాటేలా ప్రయత్నం చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎరిక్,పాటి,అభిజిత్,సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -