గ్రీన్‌ ఛాలెంజ్‌లో కేతిరెడ్డి ఫ్యామిలీ..

45
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర దివ్యంగుల కార్పొరేషన్ చైర్మన్ డా. కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి మొదటి కుమారుడు కేసీఆర్ (కేతిరెడ్డి చంద్రశేఖర్ రావు) 7వ పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పూల మొక్కను నాటడం జరిగింది.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుతమన్నారు. ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Also Read:స్కిప్పింగ్ తో ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -