బీఆర్ఎస్ చీఫ్ క్రిస్మస్ విషెస్..

32
- Advertisement -

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవ సోదర సోదరీమణులు పండుగలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని అన్నారు.
శాంతి సౌభ్రాతృత్వం కరుణ క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని కేసీఆర్ అన్నారు. ప్రజలందరికీ సుఖ శాంతులు కలగాలని ప్రార్థించారు.

Also Read:అనాథాశ్రమంలో క్రిస్మస్ వేడుకలు

- Advertisement -